దేశం

డ్రోన్తో మిసైల్ పరీక్ష సక్సెస్..కర్నూలులో టెస్ట్ ఫైర్

  డిఆర్డీవోకు రాజ్ నాథ్ అభినందనలు న్యూఢిల్లీ: డ్రోన్ సాయంతో క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయవంతంగా నిర్వ

Read More

జర్నలిస్టులకు సీఎం బంపర్ ఆఫర్: పెన్షన్ 15 వేలకు పెంపు..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలోని జర్నలిస్టులకు తీపి కబురు అందించారు. బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద జర్నలిస్టులకి ఇస్తున్న

Read More

మోదీ విదేశీ టూర్లు.. ఖర్చు ఎంతంటే..!

 ఫారిన్ టూర్లకు రూ. 362 కోట్లు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫారిన్ టూర్లకు గత ఐదేండ్లలో రూ.362 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ

Read More

నిరసనలు లేకుండా లోక్‌‌సభ..అఖిలపక్ష భేటీలో కుదిరిన ఏకాభ్రిపాయం

స్పీకర్​ ఓం బిర్లా ప్రతిపాదనకు ప్రతిపక్షాలు ఓకే న్యూఢిల్లీ: లోక్‌‌సభ సమావేశాలు ఇకనుంచి ఎలాంటి నిరసనలు లేకుండా కొనసాగనున్నాయి. ఈ మేరక

Read More

రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ ప్రమాణం

న్యూఢిల్లీ: మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌‌ఎం) చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు.  అంతకుముందు కమల్ హాసన్ మ

Read More

లోక్‌సభలో జస్టిస్ వర్మ అభిశంసన తీర్మానం

న్యూఢిల్లీ: ‘నోట్ల కట్టల జడ్జి’ అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే అంశంపై లోక్‌సభలో తీర్మానం ప్రవేశపె

Read More

తేజస్విని చంపేందుకు జేడీయూ, బీజేపీ కుట్ర ..బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు

పాట్నా: బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు చేశారు.  తన కొడుకు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌‌ను చంపేందుకు జేడీయూ, -బీజేపీ కలిసి &nb

Read More

కేంద్రం వీటిని నిషేధించింది.. 25 యాప్స్‌‌ బ్యాన్

న్యూఢిల్లీ: ఉల్లు, ఆల్ట్‌‌, మూడ్‌‌ఎక్స్‌‌, దేశీఫ్లిక్స్‌‌ సహా 25 ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌, య

Read More

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది..భద్రతాదళాలు అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ చౌహాన్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, భద్రతాదళాలు 24x7, 365 రోజులు అలర్ట్​గా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సూచించారు.

Read More

అయ్యో పాపం..! 12వ అంతస్తు నుంచి పడి.. ముంబైలో నాలుగేండ్ల పాప దుర్మరణం

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటుచేసుంది. నైగావ్ ఈస్ట్‌‌లో ఉన్న నవ్‌‌కర్ సిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌‌ 12 వ అ

Read More

స్కూల్ పైకప్పు కూలి ఏడుగురు స్టూడెంట్లు మృతి.. రాజస్తాన్‌‌లో ప్రమాదం

జైపూర్: రాజస్తాన్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఝలావర్​లోని పీప్లోడీ ప్రైమరీ స్కూల్​ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఏడుగురు

Read More

జమ్మూ కాశ్మీర్‌లో లాండ్‎మైన్ బ్లాస్ట్.. ఒక భారత జవాన్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.‎ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి ల్యాండ్‎మైన్ పేలింది. మంద

Read More

మీరు హైరైజ్ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్నారా.. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే..

మహారాష్ట్ర రాష్ట్రం.. ముంబై సిటీ శివార్లలోని నలసోవరా ఏరియా.. ఓ గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడ హైరైజ్ టవర్స్ ఉన్నాయి.. ఈ బిల్డింగ్ లో జరిగిన ఘటన ఇప్పుడు దేశా

Read More