
దేశం
నా మైండ్ కూల్గా ఉన్నా.. రక్తం మరుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో పేలిన బుల్లెట్లు 140 కోట్ల భారతీయులను తాకాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ ఘటన చూసిన తర్వాత తన రక్తం మరిగిపోయిందని చెప్పారు. ‘
Read Moreలిమిట్స్ దాటుతున్నారు.. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే: ఈడీపై సుప్రీంకోర్టు సీరియస్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్లపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఈడీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తోందని ఘాటా వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు స
Read Moreజలుబు, దగ్గు ఉంటే మాస్క్ పెట్టుకోండి : కరోనాపై కేరళ రాష్ట్రం హై అలర్ట్
కరోనాపై హై అలర్ట్ ప్రకటించింది కేరళ రాష్ట్రం.. 2025, మే నెలలోనే 182 కేసులు అధికారికంగా నమోదు కావటంతో.. అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం. కరోనా కేసులు భారీ
Read Moreఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్.. పాక్ కుట్రలు ఇక నడవవు: ప్రధాని మోదీ
ఇది పాత భారత్ కాదు.. కొత్త భారత్.. ఎప్పుడేం చేయాలో సైన్యం నిర్ణయిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ కుట్రలు ఇక చెల్లవని.. న్యూక్లియర్ బాంబులకు
Read Moreతెలంగాణలో మూడు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
తెలంగాణలో మూడు రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధాని మోదీ. అమృత్ భారత్ స్కీంలో భాగంగా అభివృద్ధి పరిచిన వరంగల్, కరీంనగర్, బేగంపేట్ రైల్వే
Read Moreఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి
బీజాపూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్ర
Read Moreఉగ్రవాదులతో జ్యోతి మల్హోత్రాకు సంబంధం లేదు: పోలీసుల కీలక ప్రకటన
హర్యానా: పాకిస్తాన్కు స్పై ఏజెంట్గా పనిచేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆమెకు
Read Moreగవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతోంది.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల ద్వారా రాష్ట్రాల గొంతు నొక్కుతున్నదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. &ls
Read Moreనేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో సోనియా, రాహుల్కు రూ. 142 కోట్ల లబ్ధి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ వాదనలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారం లో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుచితంగా రూ. 142 కోట్ల లబ్ధి పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Read Moreలోకల్ లాంగ్వేజ్ను బ్యాంకు ఉద్యోగులు గౌరవించాలి : సీఎం సిద్ధరామయ్య
కస్టమర్తోమేనేజర్ ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక ఎస్బీఐలో నెలకొన్న కన్నడ వివాదంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధర
Read Moreగాజా హాస్పిటల్పై ఇజ్రాయెల్ అటాక్.. 45 మంది పాలస్తీనీయులు మృతి
గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక హాస్పిటల్ లక్ష్యంగా జరిపిన అటాక్లో.. 45 మంది పాలస్తీనీయులు చనిపోయా
Read Moreఅమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య
వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30) దారుణ హత్యకు గురయ్యాడు. టెక్సాస్ లోని ఆస్టిన్లో ఓ పబ
Read Moreకన్నడ రైటర్కు అంతర్జాతీయ గుర్తింపు.. ‘హార్ట్ ల్యాంప్’ షార్ట్ స్టోరీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
లండన్: ప్రముఖ కన్నడ రచయిత్రి, యాక్టివిస్ట్, అడ్వకేట్ బాను ముస్తాక్కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్
Read More