దేశం
శుక్రయాన్–1కు కేంద్రం ఆమోదం
ఇస్రో 2029లో చేపట్టనున్న శుక్రయాన్ మిషన్(శుక్రయాన్–1) లేదా వీనస్ ఆర్బిటర్ మిషన్కు కేంద్ర ప్రభుత్వం రూ.1236 కోట్లను కేటాయిస్తూ ఆమోదం త
Read Moreడేరాబాబాకు హెల్ప్ చేసినందుకు టాయిలెట్లు క్లీన్ చెయ్..మాజీ డిప్యూటీ సీఎంకు శిక్ష
చండీగఢ్: సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ అపవిత్రం కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు సాయం చేసినందు
Read Moreపార్లమెంట్ వింటర్ సెషన్స్ హైదరాబాద్లో పెట్టాలి: కేఏపాల్
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్లో నిర్వహించాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డి
Read Moreఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
తమిళనాడులోని తిరువాణ్నామలైలో విషాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు చనిపోయారు. నిన్న ఇండ్లపై కొండ చరియలు విరిగిపడటంతో అందులో ఉన్నవారు చిక్క
Read Moreఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన కారు..ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కేరళలోని అలప్పుజాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలార్ కోడ్ దగ్గరలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు చనిపోయారు. మరో
Read Moreకేంద్రానికి రైతుల అల్టీమేటం.. ఢిల్లీ మార్చ్ వాయిదా
డిమాండ్లపై కేంద్రానికి వారం గడువిచ్చిన రైతులు అంతకు ముందు నోయిడాలో కదం తొక్కిన రైతు సంఘాలు ఎక్స్&z
Read Moreపార్లమెంట్లో అదానీ రగడ..చర్చకు ప్రతిపక్షాల పట్టు
చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు వెల్లోకి దూసుకెళ్లి సభ్యుల నిరసన అదానీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మణిపూర్, సంభాల్ హింసపై చర్
Read Moreబంగ్లా ఆందోళనలపై మోదీ కల్పించుకోవాలి :మమతా బెనర్జీ
ఆ దేశంలో యూఎన్ శాంతి పరిరక్షణ దళం ఏర్పాటయ్యేలా చూడాలి: మమతా బెనర్జీ కోల్కతా: పొరుగుదేశం బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై పశ్చిమ బె
Read Moreత్వరలో 26 రాఫెల్ మెరైన్ జెట్స్ : నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే త్రిపాఠి
న్యూఢిల్లీ: తీర ప్రాంతాల్లో గస్తీ కోసం 26 రాఫెల్ మెరైన్ జెట్లతో పాటు మూడు అదనపు సబ్ మెరైన్లను కొనుగోలు చేయనున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ డీక
Read Moreమహారాష్ట్ర సీఎంపై డిసెంబర్ 4న క్లారిటీ
4న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అబ్జర్వర్లుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ ముంబై: మహారాష్ట్ర సీఎం ఎవరో బుధవారం తేలిపోనుంది. అదే
Read Moreతమిళనాడు గజగజ.. విల్లుపురం, కృష్ణగిరి జిల్లాల్లో 300 ఏండ్లలో అతి భారీ వర్షాలు
పలు జిల్లాలలో ముంచెత్తిన వరద కొట్టుకుపోయిన వాహనాలు నిలిచిపోయిన రైళ్లు..జనజీవనం అస్తవ్యస్తం పుదుచ్చేరిలోనూ వర్ష బీభత్సం విల్లుపురం(తమిళనా
Read Moreకేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు
ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500కి పెంచుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ
Read Moreఇది నిజం : ఆ గ్రామంలో ప్రతి ఇంటికో హెలికాఫ్టర్.. భూమిపై ధనిక గ్రామం అంటే ఇదే..!
జనాభా ఎక్కువగా ఉన్న చోట.. కనీస వసతుల్ని కల్పిం చడం కూడా కష్టంగా మారుతోంది. అయితే ఆ ఊళ్లో మాత్రం అంతా ధనికులే.. ఎటు చూసినా ఆర్భాటాలే!. కుటుంబంలో ఒక్కరి
Read More












