దేశం
డిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే
ముంబై: సీఎం పదవి దక్కకపోవడం, కోరినా మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారని.. దీంతోనే ఉన్నఫలంగా
Read Moreఉత్కంఠకు తెర.. కాంగ్రెస్తో పొత్తుపై కేజ్రీవాల్ బిగ్ అనౌన్స్మెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పొత్తుపై ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఢిల్లీ అసెం
Read MoreLPG cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
19 కేజీల సిలిండర్ పై రూ. 16.50 వడ్డన డిసెంబర్ 1 నుంచే అమల్లోకి న్యూఢిల్లీ: వంటగ్యాస్ వినియోగదారులపై కేంద్రం మరోసారి భారం మోపి
Read Moreచెన్నై ఎయిర్ పోర్ట్లో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం
చెన్నై ఎయిర్ పోర్ట్ లో పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో ఎయిర్ లైన్స్ ఎయిర్ బస్ విమానం కంట్రోల
Read Moreభయ్యా తోడా ప్యాజ్ బేజో!
స్విగ్గీ ఫుడ్ ఆర్డర్లో రెస్టారెంట్ యజమానికి వినియోగదారుడి విజ్ఞప్తి ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆవేదన న్యూ ఢిల్లీ: ‘భయ్యా తోడా ప్యాజ
Read Moreపాక్ లో మిలిటరీ ఆపరేషన్స్.. 17మంది టెర్రరిస్టుల మృతి
ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ లో ఘటన పెషావర్: పాకిస్తాన్ లో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్స్ చేపట్టి17 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు. శుక్
Read Moreఇస్రో–నాసా ఉమ్మడి మిషన్ ..భారత వ్యోమగాముల మొదటి దశ ట్రైనింగ్ పూర్తి
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధ సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన ఏషియోమ్ 4 మిషన్ కు ఎంపికైన ఇద్దరు భారత వ్యోమగాములు
Read More4,002 కానిస్టేబుల్ పోస్టులకు 5.59 లక్షల మంది అప్లై
జమ్మూ కాశ్మీర్లో నేటి నుంచి ప్రవేశ పరీక్షలు జమ్మూ: జమ్మూ కాశ్మీర్&zwnj
Read Moreబంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపాలి
బషీర్ బాగ్, వెలుగు: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్పీ, భజరంగ్ దళ్, ఇస్కాన్, భారత్ స్వాభిమాన్ సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ లో శనివారం
Read Moreహిందువులపై దాడులు ఆపాలి: ఆర్ఎస్ఎస్
కోల్ కతా: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, అరెస్ట్ చేసిన హిందూ లీడర్లను వెంటనే రిలీజ్ చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని రాష్ట్రీయ
Read Moreడిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. సీఎం రేసులో ఫడ్నవీస్ ముందంజ
బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడి ముంబై: మహారాష్ట్రలో డిసెంబరు 5న మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే చాన్స్ ఉందని బీజేపీ సీనియర
Read Moreవయనాడ్ను డెవలప్ చేస్త.. ప్రజలకు ఎంపీ ప్రియాంకా గాంధీ హామీ
తిరువనంతపురం: బీజేపీ రాజకీయపరమైన విమర్శల్లోనూ ప్రజాస్వామ్య విలువల్ని పాటించడంలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. బీజేపీ నేతల ప్రవర
Read Moreజనం మెచ్చిన లీడర్ప్రియాంక
‘‘ఈ నేలలో నా కుటుంబ రక్తం ఉంది. నేను తల వంచను. వెనక్కి తగ్గను. విలువలకు కట్టుబడే ఉంటా” అంటూ ఒక సందర్భంలో మాట్లాడారు ప్రియాంక గాంధీ.
Read More












