నవీపేట్ మండలంలో పెచ్చులూడుతున్న సర్కార్ బిల్డింగ్లు

నవీపేట్ మండలంలో పెచ్చులూడుతున్న సర్కార్ బిల్డింగ్లు

నవీపేట్, వెలుగు  : మండలంలోని ప్రభుత్వ భవనాలు శిథిలావస్థకు చేరాయి. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో  గవర్నమెంట్ హాస్పిటల్, తహసీల్దార్ ఆఫీస్ భవనాల స్లాబ్​లు పెచ్చులు ఊడుతున్నాయి. బాలుర స్కూల్ లో పెచ్చులు ఊడుతుండడంతో జాగ్రత్తలు తీసుకున్నారు. సలీమ్ ఫారం ప్రైమరి స్కూల్ హాల్ పెచ్చులు ఊడుతున్నాయి.