న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 (గురువారం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్రం పిలుపునిచ్చింది. ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులు పలువురు ఈ భేటీకి హాజరవుతారు. ఈ సమావేశంలో ఆయా పార్టీలు లేవనెత్తిన సమస్యలపై చర్చించను న్నారు. మరోవైపు రాజ్యసభ చైర్మన్జగ్దీప్ ధన్కర్ మంగళవారం పిలుపునిచ్చిన ఆల్ పార్టీ మీటింగ్ వాయిదా పడింది. ఓవైపు బెంగళూరు లో ప్రతిపక్షాల భేటీ, మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్కు అతితక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని చైర్మన్ జగ్దీప్ ధన్కర్ వాయిదా వేశారు.
ఇయ్యాల ఢిల్లీలో అఖిలపక్ష భేటీ
- దేశం
- July 19, 2023
లేటెస్ట్
- అమెరికాలో భారీ వర్షాలు.. నలుగురు మృతి
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- భారత జట్టు కోచ్గా గౌతం గంభీర్.. చర్చలు జరుపుతున్న బీసీసీఐ పెద్దలు!
- అస్సలు తగ్గలే : తైవాన్ పార్లమెంట్ లో ఎంపీలు పొట్టుపొట్టు కొట్టుకున్నరు
- MI vs LSG: పూరన్ విధ్వంసం.. రెండొందలు దాటిన లక్నో స్కోరు
- Weather Alert: కూల్ న్యూస్... మరో నాలుగు రోజులు వర్షాలు
- మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...
- T20 World Cup 2024: పసలేని జట్టుతో ప్రాక్టీస్.. బంగ్లాదేశ్తో తలపడనున్న టీమిండియా
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?