ఏపీలో కొత్తగా 1,901 కేసులు..19 మంది మృతి

ఏపీలో కొత్తగా 1,901 కేసులు..19 మంది మృతి

అమరావతి:  ఏపీలో కొత్తగా 1,901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8 లక్షల 8 వేల 924 కేసులు చేరాయంది. 24 గంటల్లో కరోనాతో 19 మంది మృతి చెందారని.. ఇప్పటివరకు కరోనాతో 6,606 మంది మృతి చెందారని చెప్పింది. ప్రస్తుతం ఏపీలో 28,770 యాక్టివ్ కేసులున్నాయని.. కరోనా నుంచి కోలుకుని 7,73,548 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.