తెలంగాణలో కొత్త విద్యుత్ డిస్కం : మెట్రో, మిషన్ భగీరథ, వాటర్ సప్లయ్ కోసం

తెలంగాణలో కొత్త విద్యుత్ డిస్కం : మెట్రో, మిషన్ భగీరథ, వాటర్ సప్లయ్ కోసం

విద్యుత్ డిస్కంలు అంటే జెన్ కో.. ట్రాన్స్ కో.. ఇప్పటి వరకు ఇవే మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మరో డిస్కం తీసుకొస్తుంది. ఇది మూడో డిస్కం. 2025, నవంబర్ 25వ తేదీ జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త డిస్కం పరిధిలో ఏం వస్తాయో చూద్దాం..

  • కొత్తగా మూడో డిస్కం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • మిషన్ భగీరథ, మెట్రో, వాటర్ సప్లై మూడో డిస్కం పరిధిలోకి వస్తాయి
  • వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్
  • 3 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు నిర్ణయం
  • రాబోయే పదేండ్లలో అవసరమయ్యే విద్యుత్ సరఫరాపై కేబినెట్ లో చర్చ
  • పునరుత్పాదక విద్యుత్ పై చర్చించాం
  • NTPC, జెన్ కో ఎవరు తక్కువ బిడ్ వేస్తే వారికే కేటాయిస్తాం
  • హైదరాబాద్ ను మూడు డిస్కంల విభాగాల కిందికి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు
  • ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు
  • హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ కు 14722 కోట్ల అంచనా
  • మక్తల్, పాల్వంచలో కూడా థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు
  • ములుగులో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు