న్యూ ఇయర్ ఎఫెక్ట్.. చికెన్, మటన్‌కు మస్తు గిరాకీ

న్యూ ఇయర్ ఎఫెక్ట్.. చికెన్, మటన్‌కు మస్తు గిరాకీ

డిసెంబర్ 31st దావత్ ల కోసం పబ్లిక్ ఫుల్ అరేంజ్ మెంట్స్ చేసుకుంటున్నారు. దీంతో చికెన్, మటన్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. కేజీ మటన్ రూ.800, కేజీ చికెన్ రూ.240, ఫిష్ కేజీ రూ.150 పలుకుతున్నాయి. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈసారి కాస్త ధరలు పెరిగినా.. చికెన్, మటన్ తినడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూస్తున్నారు. అయితే ఇవాళ శనివారం కావడంతో బిజినెస్ కాస్త డల్ అయిందని వ్యాపారులు అంటున్నారు. రేపు సండే.. అదీ న్యూ ఇయర్ కావడంతో బిజినెస్ బాగా జరుగుతుందని వ్యాపారులు అంటున్నారు.