మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నందున ఎన్సీపీతో శివసేన చర్చలు జరిపింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో శివసేన నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమ రాష్ట్ర తదుపరి సీఎం శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. సీఎం రేసులో శరద్ పవార్ లేరని స్పష్టం చేశారు. తాను శరద్ పవార్తో మాట్లాడానని… ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. ఈ నెల 9తో మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ నెల 10లోపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
మహారాష్ట్రకు సిఎం శివసేన నుంచే: సంజయ్ రౌత్
- దేశం
- November 5, 2019
లేటెస్ట్
- నటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
- Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?
- ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి....తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
- జేసీ ప్రభాకర్రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు
- IPL 2024: వ్యక్తిగత రికార్డులు తప్ప.. డివిలియర్స్ ఏం సాధించాడు: గౌతమ్ గంభీర్
- Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..సరిపోదా శనివారం క్లైమాక్స్ అప్డేట్
- ఎంపీ మలివాల్ ఆరోపణలు నిజమే: ఆప్ నేత సంజయ్ సింగ్
- కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం : వెలిచాల రాజేందర్ రావు
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్