
జపనీస్ ఆటోమేకర్ నిస్సాన్ మోటార్ ఇండియా చెన్నైలోని తన ప్లాంటులో లక్షవ మాగ్నైట్ ఎస్యూవీని తయారు చేసినట్టు ప్రకటించింది. నిస్సాన్ రెనాల్ట్తో కలిసి చెన్నైకి 45 కిలోమీటర్ల దూరంలోని ఓరగాడం వద్ద ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇది 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. లక్షవ మాగ్నైట్ కారును నిస్సాన్ కారును కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు జెండా ఊపి ప్రారంభించారు. 2020 డిసెంబరులో నిస్సాన్మాగ్నైట్ను లాంచ్ చేసింది.