నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మోర్తాడ్ లో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణొగ్రత నమోదయింది. కమ్మర్ పల్లిలో 39.5, కోడప్ గళ్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఉదయం 10 గంటలు దాటితే భయట తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు ఈ ఎండాకాలంలో రాష్ట్రమంతటా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండలు
- తెలంగాణం
- March 12, 2019
లేటెస్ట్
- గుజరాత్ లో నలుగురు ఐసిస్టెర్రరిస్టులు అరెస్ట్
- కిలో మామిడి పండ్లు 2 లక్షల 70 వేలు
- ఎన్నికల అల్లర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. తాడిపత్రిలో ఫ్లాగ్ మార్చ్..
- Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికలు.. ఓటు వేసిన ముంబై స్టార్ క్రికెటర్లు
- ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 17మంది మృతి
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- Directors Day 2024: ఘనంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు.. ఈ దర్శకులు ఎక్కడా అంటున్న నెటిజన్స్
- Srikanth: నేను రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు.. తప్పుడు కథనాలు నమ్మకండి: హీరో శ్రీకాంత్
- పిఠాపురంలో కౌంటింగ్ టెన్షన్... ఈసీకి ఇంటెలిజన్స్ అలర్ట్...
- అబిడ్స్లో ఘరానా మోసం.. అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు టోకరా
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక