ఉత్తరప్రదేశ్ లో జనాభా నియంత్రణకు చట్టం తీసుకొస్తోంది ప్రభుత్వం. బిల్లుకు సంబంధించిన ముసాయిదా సిద్ధం చేసింది రాష్ట్ర లా కమిషన్. దీని ప్రకారం ఇద్దరు పిల్లల విధానాన్ని పాటించిన కుటుంబాలకు మాత్రమే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ అందుతాయి. వారు మాత్రమే సంక్షేమ పథకాలకు అర్హులని డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. పాలసీని ఫాలోకానివారికి ప్రభుత్వ పథకాలు వర్తించవు. రేషన్ కార్డులు ఉండవు. గవర్నమెంట్ జాబ్స్ కు కూడా దరఖాస్తు చేసుకోలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అప్పటికే గవర్నమెంట్ ఉద్యోగులైనట్టైతే... ప్రమోషన్స్ ఉండబోవని ఉత్తరప్రదేశ్ లా కమిషన్ తేల్చి చెప్పింది. డ్రాఫ్ట్ పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తోంద ప్రభుత్వం. బిల్లును ఆగస్ట్ రెండోవారంలో అసెంబ్లీలో పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
ఇద్దరు పిల్లలున్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు
- దేశం
- July 11, 2021
లేటెస్ట్
- మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
- వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్