నేను GHMC మెంబర్ ను అందుకే ఓటేశా

నేను GHMC మెంబర్ ను అందుకే ఓటేశా

కేవీపీకి తెలంగాణలో ఓటు హక్కు లేదన్నారు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు. తాను తప్పుగా ఓటు వేశానన్న విమర్శలు రావడంతో.. క్లారిఫికేషన్ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసినట్టు చెప్పారు. తాను టీఆర్ఎస్ నుంచే నామినేషన్ వేశాననీ…. లాటరీ లో తాను దేవేందర్ గౌడ్, ఏపీకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. రమేష్, కేవీపీ ఇద్దరు తెలంగాణకు వచ్చారన్నారు. తాను జీహెచ్ఎంసీ మెంబర్ ను కాబట్టే.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేశానన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి గెజిట్ ఎందుకు ఇవ్వలేదో పార్లమెంట్ ను అడగాలన్నారు కేకే.  ఇద్దరు ఒక స్టేట్ లో ఎలా ఓటు వేస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడిగినట్టు చెప్పారు. తాను తెలంగాణ వాడిని కాబట్టి..  ఇక్కడే ఓటు వేసే హక్కు ఉందన్న కేకే ..కేవీపీకి తెలంగాణలో ఓటు హక్కు లేదన్నారు.

SEE MORE NEWS

ఓటేయలేదని చితకబాదిన టీఆర్ఎస్ నేతలు

దేశ రాజధానిలో కరోనా కలకలం..