మీర్పేట్ రహదారి పై ఉద్రిక్తత నెలకొంది. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వెయ్యాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ని రంగారెడ్డి జిల్లా NSUI నాయకులు అడ్డుకున్నారు. మీర్పేట్ లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాని అందించే ప్రయత్నం చేశారు NSUI నాయకులు.. అయితే వారికి అవకాశం ఇవ్వకపోవడంతో మంత్రి కాన్వాయ్ కి అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతవరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డితో సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సబితా కాన్వాయ్ ని అడ్డుకున్న NSUI నాయకులు
- తెలంగాణం
- June 10, 2022
లేటెస్ట్
- నీటి ఎద్దడి తీర్చేందుకు వందల బోర్లు వేశాం : వివేక్ వెంకటస్వామి
- తండేల్ నలభై కోట్ల డిజిటల్ రైట్స్
- మోదీ అధికారంలోకి వచ్చాక బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది: మంత్రి సీతక్క
- క్రికెట్ విజేతగా కుమార్ లెవెన్ టీం
- సెన్సెక్స్ 941 పాయింట్లు జంప్.. 22,600 పైన ముగిసిన నిఫ్టీ
- గండీ అసెంబ్లీ స్థానానికి కల్పనా సోరెన్ నామినేషన్
- ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం
- ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి కథ రాలేదు : జెఎస్ మణికంఠ
- మే 3న తెలుగులో బాక్.. భయపెడుతూ నవ్విస్తుంది
- తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- వ్యక్తిగత విమర్శలు ఆపండి.. అతను దేవుడితో సమానం: నవజ్యోత్ సింగ్ సిద్ధూ