కాగజ్ నగర్, వెలుగు: పశువులను మేపేందుకు వెళ్లిన కాపరులు వరద ప్రవాహంతో వాగు అవతల చిక్కుకుపోగా ఆఫీసర్లు వారిని కాపాడారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన పది మంది యువకులు గురువారం ఉదయం పశువులను మేత కోసం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. ఇంతలో భారీ వర్షం కురిసి కృష్ణపెళ్లి వాగు పొంగింది. దాంతో పశువుల కాపరులు వాగు అవతల చిక్కుకుపోయారు. గ్రామస్తులకు ఫోన్చేసి చెప్పడంతో పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన తహసీల్దార్ జమీర్, ఎస్సై వెంకటేశ్, ఆర్ఐ అచ్యుతరావు, స్థానిక సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్, వీఆర్వో కాంతయ్య అక్కడకు చేరుకున్నారు. స్థానిక గజ ఈతగాళ్లతో కలిసి తాళ్ల సహాయంతో పశువుల కాపరులను ఇవతలి ఒడ్డుకు సురక్షితంగా తీసుకొచ్చారు.
పశువుల కాపర్లను వాగు దాటించిన గజ ఈతగాళ్లు
- తెలంగాణం
- July 22, 2022
లేటెస్ట్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!