కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఒకరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దోనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న కారు ఆగిఉన్న లారీని ఢీకోట్టింది. హైవేపై వెళ్తున్న కారు.. ముందు యూటర్న్ తీసుకుంటున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గొల్లపూడి‌లోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.