అమరావతి: ఏపీలో కరోనా వైరస్ విస్తరణ కొనసాగుతోంది. గత ఐదు రోజులు గా 20 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. శుక్రవారం కాస్త తగ్గినట్లే కనిపించినా శనివారం మళ్లీ 20 వేల మార్కు దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్షా 10 వేల 571 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 20 వేల 65 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే ఇవాళ 96 మంది కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది చనిపోగా విశాఖ జిల్లాలో 12 మంది, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పది మంది చొప్పున, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, చిత్తూరులో ఆరుగురు, కడపలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున చనిపోయారు. అలాగే గడచిన 24 గంటల్లో 19 వేల 272మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో కరోనా డేంజర్: ఇవాళ కూడా 20 వేలు దాటిన కేసులు
- ఆంధ్రప్రదేశ్
- May 9, 2021
లేటెస్ట్
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..