ప్రముఖ నటుడు , బీజేపీ నేత పరేష్ రావల్ కు కీలక పదవి వచ్చింది. పరేష్ రావల్ కు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా(NSD) ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రకటించారు. ప్రముఖ కళాకారుడు పరేష్ రావల్ ను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఛైర్మన్ గా రాష్ట్రపతి భవన్ నియమించారని తెలిపారు.. విద్యార్థులు , కళాకారులు అతని ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
2017 నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. పరేష్ రావల్ మరో నాలుగేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు. ఈ సందర్బంగా పరేష్ మాట్లాడూతూ..సవాళ్లతో కూడుకున్నది అయినా తన వంతు కృషి చేస్తానన్నానరు. పరేష్ రావల్ తెలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్, మనీ సినిమాల్లో నటించారు.
నాకు నష్టపరిహారం ఇప్పించండి: కంగనా రనౌత్
కరోనా ఉగ్రరూపం..ఒక్కరోజే 96,551 కేసులు..1209 మరణాలు
చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?
प्रख्यात कलाकार मा @SirPareshRawal जी को महामहिम @rashtrapatibhvn द्वारा @nsd_india का अध्यक्ष नियुक्त किया है।उनकी प्रतिभा का लाभ देश के कलाकारों एवं छात्रों को मिलेगा ।हार्दिक शुभकामनाएँ @PMOIndia @JPNadda @incredibleindia @tourismgoi @MinOfCultureGoI @BJP4India @BJP4MP pic.twitter.com/ONdM2sB3g0
— Prahlad Singh Patel (@prahladspatel) September 10, 2020