యాసంగిలో రైతులు వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ చెప్పగా.. ఎమ్మెల్యే ఏమో నాటు వేసి రైతు బంధు సంబురాలు చేసిండు. యాసంగిలో రైతులు వరికి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం సూచించినది తెలిసిందే. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి మాత్రం వరి నాటు వేసి ఆశ్చర్యపరిచారు. బుధవారం పరిగి మండలం గోవిందాపూర్ శివారులోని ఆర్ఎంపీ గఫార్ పొలంలో ఎమ్మెల్యే వరి నాటు వేసి, రైతుబంధుపై కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ‘రైతుబంధు కేసీఆర్’ఆకారంలో నాటు వేసి, సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, రైతు వేదిక అధ్యక్షుడు, సర్పంచులు, కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. - వెలుగు, పరిగి
సీఎం వరి వేయొద్దంటే.. ఎమ్మెల్యే నాటేసిండు..
- తెలంగాణం
- January 7, 2022
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్