- పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి
పరిగి, వెలుగు: కల్తీ మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఎక్సైజ్ అధికారులకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సూచించారు. శుక్రవారం పరిగిలో కొత్త ఎక్సైజ్ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రక్స్ నియంత్రణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి పీఏసీఎస్ చెర్మన్ పరశురాంరెడ్డి, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
