పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ మౌనం కారణంగా స్థానిక రైతులు స్వయంగా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. పోతిరెడ్డిపాడు పై సుప్రీం కోర్టులో తేల్చుకుంటాం అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంటే కేసీఆర్ కావాలనే మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. నీటిని ఏపీ వేగంగా తరలించుకుపోతుంటే ఇంకెంత కాలం సీఎం కేసీఆర్ మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్రజలను వెూసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుపై తానే పోరాటం చేశానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై ఏపీ సీఎం జగన్కు….. సీఎం కేసీఆర్ ఏదైనా హావిూ ఇచ్చారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. పాలమూరు ప్రజలను ఇంకెంతకాలం వెూసం చేస్తారని ప్రశ్నించారు సంపత్ కుమార్.
పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలి
- తెలంగాణం
- July 26, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు