కరోనాను అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. అనవసరంగా ఎవరైన బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కర్ఫ్యూపాస్ లు ఉంటే మాత్రమే బయటకు రావాలని లేదంటే 2వేల రూపాయల జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశముందంటున్నారు. ఆస్పత్రికి వెళ్లేవారు గతంలో ఉన్న ఆస్పత్రి స్లిప్ చూపించాలన్నారు. వైద్య సిబ్బందికి, మీడియా, నిత్యావసర సరుకు రవాణకు మాత్రమే మినాహాయింపు కల్పించారు. ఢిల్లీకి వచ్చే అన్ని రాష్ట్రాల జాతీయ రహదారులు మూసివేశారు పోలీసులు.
కర్ఫ్యూపాస్ లుంటనే బయటకు: ఢిల్లీ పోలీసులు
- దేశం
- April 6, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- డబుల్ ట్రబుల్ .. ఓటింగ్ పర్సంటేజీపై డ్యుయెల్ ఓట్స్ ఎఫెక్ట్
- చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
- త్రిపురాంతంకంలో మూడు కట్లపాములు.. పట్టుకున్న స్నేక్ క్యాచర్
- హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్
- చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
- OTTలోకి వచ్చేస్తున్న సత్యదేవ్ కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Hyderabad Rains : లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లల్లోకి నీళ్లు
- హైదరాబాద్ ICFAI యూనివర్సిటీలో దారుణం..స్నానం బకెట్లో యాసిడ్ పోశారు.. విద్యార్థినికి తీవ్రగాయాలు
- కడెం ప్రాజెక్టు మరమ్మత్తు పనులను సందర్శించిన అధికారులు
- ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్షాక్.. అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?