కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ సిటీలోని అజర హాస్పిటల్లో శుక్రవారం ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కాళీ ప్రసాద్రావు, శేషువర్ధన్, అన్వర్, శ్రీనివాస్, అజర హాస్పిటల్ నిర్వాహకులు అప్పాల సుధాకర్ హాజరయ్యారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అజర హాస్పిటల్లో యూఎస్ ఇంఫోర్టీడ్ ఎలకోఫ్రీథెరఫీ యూనిట్తో పాటు ఫిజియోథెరపీ సెంటర్లను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నాగార్జునరెడ్డి, రామకృష్ణ, వంశీ, హరీశ్ పాల్గొన్నారు.
అజర హాస్పిటల్లో ఫిజియోథెరపీ ప్రారంభం
- వరంగల్
- February 17, 2024
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు