ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ లకు టీమిండియా కుటుంబాలతో వెళ్లవచ్చని BCCI తెలిపింది. గతంలో కరోనా కారణంగా వారి ఫ్యామిలీ సభ్యులకు పర్మిషన్ ఇవ్వలేదని తెలిపింది. అయితే కొందరు సీనియర్ ఆటగాళ్ల అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. నవంబర్ 27 నుంచి సిడ్నీలో ప్రారంభమయ్యే ఈ మ్యాచుల్లో భారత్ మూడు T20, 3 వన్డేలు, 4టెస్టు మ్యాచులు ఆడనుంది.
బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ : ఆసిస్ టూర్ కు క్రికెటర్లు భార్యలతో వెళ్లొచ్చు
- ఆట
- October 31, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
- కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్ఎటాక్ వస్తుందా?
- T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్రౌండర్
- World Laughing Day 2024: నవ్వుతూ బతకేయాలిరా తమ్ముడూ.. అంతర్జాతీయ లాఫింగ్ డే
- Heeramandi OTT: విమర్శలు, ప్రశంసలతో ఓటీటీలో దూసుకుపోతున్న..సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్
- మోదీ కులపెద్దకు ఎక్కువ..మతగురువుకు తక్కువ: భవానీ రెడ్డి
- జగన్ కు షర్మిల మూడో లేఖ.. మరో తొమ్మిది ప్రశ్నలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల
- V6 DIGITAL 05.05.2024 AFTERNOON EDITION
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు