బీజేపీ ఎంపీలు చాలామంది నిన్న రాజ్యసభకు డుమ్మా కొట్టడంపై సీరియస్ అయ్యారు ప్రధాని మోడీ. ఇవాళ, రేపు సభలో కీలక బిల్లులు ప్రవేశ పెడుతుండటంతో... సభ్యులంతా సోమవారం తప్పకుండా హాజరుకావాలని ముందే ఆదేశాలిచ్చారు. అయినా చాలామంది సభకు రాకపోవడంపై మోడీ అసహనం వ్యక్తం చేశారు. సభకు రాని బీజేపీ ఎంపీల లిస్టు తీసుకున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. క్రీడలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని మోడీ చెప్పారన్నారు కేంద్రమంత్రి ప్లహ్లాద్ జోషీ. ముఖ్యంగా రూరల్ టాలెంట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారన్నారు.
సభకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలపై మోడీ ఆగ్రహం
- దేశం
- August 10, 2021
లేటెస్ట్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
- వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు