న్యూఢిల్లీ: ఆహార భద్రతా సవాళ్లను అధిగమించేందుకు, ఆహారపు అలవాట్లను మార్చేందుకు చిరుధాన్యాలు సాయపడుతాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జాతీయ ఆహార వ్యవస్థలో పోషక- తృణధాన్యాల వాటాను పెంచేందుకు కృషి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలను కోరారు. శనివారం గ్లోబల్ మిల్లెట్స్ (శ్రీ అన్న) కాన్ఫరెన్స్ను ప్రారంభించిన తర్వాత ప్రధాని మాట్లాడారు. ఇండియా ప్రతిపాదన, ప్రయత్నాల తర్వాత.. 2023ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. మిల్లెట్స్ను ప్రపంచ ఉద్యమంగా ప్రోత్సహించడానికి ఇండియా నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, కెమికల్స్, ఫర్టిలైజర్ల అవసరం లేకుండానే మిల్లెట్స్ పంటలు బాగా పండుతాయని చెప్పారు. మన మిల్లెట్ మిషన్.. 2.5 కోట్ల మంది చిన్న రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్, రూ.75 కాయిన్ను ప్రధాని ప్రారంభించారు.
మిల్లెట్స్తో ఆహార భద్రత : ప్రధాని మోడీ
- దేశం
- March 19, 2023
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి