వంద కోట్ల టీకా డోసులు పంపిణీ చేసిన తర్వాత భారత్ కొత్త శక్తితో ముందుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. దేశంలో విజయవంతమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం.. భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన మోడీ.. ప్రజలందరికీ టీకా అందించే క్రమంలో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు ఏ అవకాశాన్ని విడిచి పెట్టలేదని కొనియాడారు. అక్టోబర్ 31న జరగనున్న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు మోడీ. ప్రజలంతా దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా కనీసం ఒక్క పనైనా చేయాలని పిలుపునిచ్చారు.
ఆరోగ్య కార్యకర్తల కృషితోనే అందరికీ టీకా అందించాం
- దేశం
- October 24, 2021
లేటెస్ట్
- టెన్త్తో సెంట్రల్ జాబ్
- టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఓపెనింగ్ చేయాలి : గంగూలీ
- కావ్యను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- ఈ ఏడాది 17 ఐటీ హార్డ్వేర్ కంపెనీలు ప్రొడక్షన్ మొదలు పెట్టనున్నయ్
- మిర్యాలగూడలో మలబార్ స్టోర్
- మేము.. పంచపాండవులం
- విస్తరణకు 1.7 లక్షల కోట్ల రూపాయలు..ఇన్వెస్ట్ చేయనున్న బీపీసీఎల్
- కాంగ్రెస్తోనే..రాజ్యాంగ రక్షణ
- టాటా మోటార్స్కు రికార్డ్ ప్రాఫిట్..17వేల 407 కోట్ల లాభం
- యూత్, మహిళలే కీలకం!
Most Read News
- వీకెండ్ టూర్ : సమ్మర్ హాలిడేస్ లో హైదరాబాద్ టూర్ వెళ్లండి.. మీకే తెలియని 14 అద్భుత ప్రదేశాలు ఇవే..
- Jay Shah: అతను చెబితేనే కిషన్, అయ్యర్లను సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించా: బాంబ్ పేల్చిన జైషా
- తగ్గేదే లే.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Good News: వడగాలులు, ఎండల్లేవు.. వర్షాలొస్తాయి: ఐఎండీ
- Babar Azam: ఐపీఎల్లో రూ.20 కోట్లు ఇచ్చినా బాబర్ ఆడడు: పాక్ మాజీ క్రికెటర్
- ఇది తింటే వామ్మో అంటారు.. పండిస్తే రైతులకు కాసులే..
- తెలంగాణ టూరిజం అదిరిపోయే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల ట్రిప్.. ఫ్రీగా శ్రీవారి దర్శనం
- క్రికెట్కు గుడ్బై చెప్పిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్
- Good Health: పోషకాల గని.. ఇది రోజుకు ఒకటి తింటే చాలు.. ఆ సమస్యలు పరార్..
- కడుపు ఉబ్బరంగా ఉంటుందా?..కారణాలు..ఎలా తగ్గించుకోవచ్చు?