న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకమే తమ మిత్రులని, వారి కోసమే ప్రధాని మోడీ శ్రమిస్తున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ను ఆత్మ నిర్భర్ భారత్ అడుగులు వేసేలా రూపొందించామని రాజ్యసభలో నిర్మల తెలిపారు. పెట్టుబడిదారులు, సంపన్నులకు అనుకూలంగా బడ్జెట్ ఉందన్న విపక్షాల ఆరోపణలపై నిర్మల ఫైర్ అయ్యారు. బడ్జెట్పై అపోజిషన్ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
సామాన్యుల కోసం మోడీ శ్రమిస్తున్నారు
- దేశం
- February 14, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- చేవెళ్ల రివ్యూ మీటింగ్కు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డుమ్మా
- Neha Shetty: పేరు మార్చుకున్న టిల్లు భామ.. ఇంతకీ హరిరాజ్ ఎవరు?
- కాంగ్రెస్ పార్టీలో నేనింకా చేరలేదు : కడియం శ్రీహరి
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- జనంలోకి పవన్ కళ్యాణ్ - ఈ నెల 30నుండి వారాహి విజయభేరి
- కేసీఆర్ చేసిన తప్పుల వల్లే పార్టీకి ఈ దుస్థితి : పటోళ్ల కార్తీక్ రెడ్డి
- బీహార్ లోక్సభ ఎన్నికల్లో.. AIMIM 16 మంది అభ్యర్థులు
- Summer Special : కుండ నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయ్.. ఎందుకో తెలుసా..!
- కాంగ్రెస్ లోకి కడియం శ్రీహరి...
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- హైదరాబాద్లో కల్తీ మందులు స్వాధీనం
- ఫోన్ పే, గూగుల్ పేUPI ఇంటర్నేషనల్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి..గైడ్ లైన్స్ ఇవిగో