దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్న ఈ తరుణంలో... వచ్చే 25 ఏళ్లలో భారత్ ను ఎక్కడ చూడాలనుకుంటున్నామో... నిర్ణయించుకోవాలన్నారు ప్రధాని మోడీ. 2047లో భారత్ వందో స్వతంత్ర్య వేడుకలు జరుపుకుంటుందని... అప్పటికి దేశం స్థితి ఎలా ఉండాలనేది నిర్ణయించడంలో వ్యవసాయం, రైతులకు మంచి అవకాశం ఉందన్నారు. వంట నూనెల విషయంలో భారత్ ఆత్మనిర్భరత సాధించాలన్నారు. దీనికోసం 11వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు మోడీ చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రైతులకు సాయం అందించడం ద్వారా రికార్డ్ స్థాయిలో పంటల ఉత్పత్తి జరిగిందన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత నిధులను మోడీ విడుదల చేశారు.
వంటనూనెల ఉత్పత్తి పెంపు కోసం 11 వేల కోట్లు
- దేశం
- August 9, 2021
లేటెస్ట్
- మిల్లు లేని దళారీకి రూ.220 కోట్ల ధాన్యం
- కాబోయే ప్రధాని వయనాడ్ నుంచే : సీఎం రేవంత్ రెడ్డి
- ఇయ్యాల్టి నుంచి నామినేషన్లు..ఏప్రిల్ 25 వరకు అవకాశం
- హౌసింగ్ భూములపై సర్వే.. ల్యాండ్ కొలిపించి హద్దుల ఖరారుకు ఏర్పాట్లు
- ఢిల్లీ బంతి మెరిసింది.. డీసీ బౌలర్ల విజృంభణ
- వ్యవసాయ మార్కెట్లపై దళారీ గద్దలు!.. మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు ఎక్కడికక్కడ సిండికేట్
- CM Revanth Campaign | శ్రీరామనవమి-భద్రాచలం | కోమటిరెడ్డి Vs కేసీఆర్ | దుబాయ్ వరదలు | V6 తీన్మార్
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- లారీ బీభత్సం.. బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ
- GT vs DC: ఢిల్లీ ఆల్రౌండ్ ప్రదర్శన.. గుజరాత్పై భారీ విజయం
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- హైదరాబాద్లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు