జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని టూర్ లో ఉద్రిక్తత నెలకొంది. రాజధాని కోసం రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపేందుకు మంగళగిరికి వెళ్తున్న పవన్ ను మందడం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు . పవన్ కాన్వాయ్ ను ముందుకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అభిమానులు. పవన్ కాన్వాయ్ పోకుండా ఇనుప కంచె వేశారు. రైతులు, అభిమానులు ఇనుప కంచె తీసేశారు. దీంతో పవన్ కారు దిగి నడుచుకుంటూ మందడం వైపు వెళ్లారు.
పవన్ ను అడ్డుకున్న పోలీసులు..టూర్ లో ఉద్రిక్తత
- ఆంధ్రప్రదేశ్
- December 31, 2019
లేటెస్ట్
- ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు : నరేంద్ర మోదీ
- పారాలింపిక్స్కు సుకాంత్, తరుణ్, సుహాస్ అర్హత
- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు మాకే పడినయ్: కిషన్ రెడ్డి
- రూ.28,200 కోట్లు అమ్మిన ఎఫ్పీఐలు
- క్యూ4 లో జీడీపీ గ్రోత్ రేట్ 6.7 శాతం
- కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం
- కులగణనతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా!
- భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి
- ఐజీబీసీ ఎక్స్పోలో ప్రోస్పెరిటీ హోమ్స్
- అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే: బండి సంజయ్
Most Read News
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు