హుస్నాబాద్, వెలుగు: ‘దేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి, వెలమదొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు, దోపిడీదారుల వారసులు ప్రజాస్వామ్యం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శనివారం మీడియాతో మాట్లాడారు. గూండాలు, హంతకులు, స్వార్థపరులు రాజకీయాల్లో చేరి కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి దేశాన్ని పెత్తందార్ల చేతుల్లో పెట్టిందని ఆరోపించారు. ‘బీజేపీ హఠావో, దేశ్ బచావో’ నినాదంతో సీపీఐ పోరాటం చేస్తోందని చెప్పారు. ఇండియా కూటమి తరఫున ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రతిపాదించినట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు యెడల వనేశ్, కౌన్సిల్ సభ్యుడు అయిలేని సంజీవరెడ్డి పాల్గొన్నారు.
దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినయ్ : చాడ వెంకట్రెడ్డి
- తెలంగాణం
- April 16, 2024
లేటెస్ట్
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..