
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చర్చి పక్క నుంచి అశోక్నగర్ కాలనీ రైల్వే గేట్ వరకు మెయిన్ రోడ్డు ఆధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వందలాది మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -కామారెడ్డిటౌన్, వెలుగు