మర మగ్గాలపై నేసిన వస్ర్తాలను చేనేత వస్ర్తాలని చెబుతూ హైదరాబాద్లోని బడా షాపింగ్ మాల్స్ కస్టమర్లను మోసం చేస్తున్నాయని నేతన్నల జేఏసీ చైర్మన్ దాసు సురేశ్ ఆరోపించారు.ఈమేరకు శుక్రవారం రీజినల్ డిప్యూటీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ త్రిమూర్తి కుమార్కు ఆయన ఫిర్యాదు చేశారు. తర్వాత సురేశ్ మాట్లాడుతూ..హైదరాబాద్లో చేనేత వస్తువులుగా అమ్ముతున్నవాటిలో 80 నుంచి 90% మరమగ్గాలపైనేసినవేనన్నారు. సినీ ప్రముఖులు, హీరో, హీరోయిన్లు ఇవేమి పట్టకుండా చేనేత వస్ర్తాలని అసత్య ప్రచారంచేస్తున్నారని, ఇదిలాగే కొనసాగితే కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రం లో రూ.వేల కోట్లలో మోసపూరిత వ్యాపారం కొనసాగుతోందని ఆరోపించారు. పక్క రాష్ట్రాల నుంచి సిల్క్ ఇమిటేషన్ వస్త్రాలు పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. దీంతో నేతన్నలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను ఇప్పటికే పలుమార్లు హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టై ల్ కమిషనర్ శైలజా రామయ్యర్ దృష్టికి తీ సుకెళ్లామని, హైకోర్ట్లోనూ కార్మికుల పక్షాన పిల్ దాఖలు చేశామని చెప్పా రు. నేతన్నల సమస్యల శాశ్వత పరిష్కారానికి డిసెంబర్ 2న చలో ఢిల్లీ చేపట్టనున్నట్టు సురేశ్ వెల్లడించారు.
మర మగ్గాలపై నేసిన వస్త్రాలను.. చేనేత పేరుతో అమ్మేస్తున్నారు
- తెలంగాణం
- November 23, 2019
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు
- జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
- 1350 కోట్లు పెండింగ్.. GHMC ఆఫీసు ముందు కాంట్రాక్టర్ల ఆందోళన
- సంబరాలకు సిద్ధం అవ్వండంటూ ట్వీట్.. వైసీపీ కాన్ఫిడెన్స్ ఏంటి...
- ఫ్రీ లాంచ్ ఆఫర్ మోసాలు..భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు అరెస్ట్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- V6 DIGITAL 18.05.2024 EVENING EDITION
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా