ఇయ్యాల్టి రంగారెడ్డి ప్రజావాణి రద్దు

ఇయ్యాల్టి రంగారెడ్డి ప్రజావాణి రద్దు

రంగారెడ్డి, వెలుగు: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి  కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ హరీశ్​ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నిర్వహించడం లేదని, ఈ నెల 26 నుంచి ప్రతి సోమవారం కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు గమనించి జిల్లా అధికారులకు సహకరించాలని కోరారు.