ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి 88 వ అవతరణ సందర్భంగా నిర్వహిస్తున్న మహాయాగం ఆదివారం ముగిసింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండ సురేఖ హాజరై మాట్లాడుతూ.. కోటి ప్రత్యంగిరా మహాయాగం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాలు పోయిశుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నానని మంత్రి తెలిపారు.