తెలంగాణకు పట్టిన అరిష్టాలు పోవాలని వేడుకున్నా : మంత్రి కొండ సురేఖ

తెలంగాణకు పట్టిన అరిష్టాలు పోవాలని వేడుకున్నా : మంత్రి కొండ సురేఖ

ముషీరాబాద్, వెలుగు: ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న   సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి 88 వ అవతరణ సందర్భంగా  నిర్వహిస్తున్న  మహాయాగం ఆదివారం  ముగిసింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి  కొండ సురేఖ హాజరై మాట్లాడుతూ..  కోటి ప్రత్యంగిరా మహాయాగం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్రానికి పట్టిన అరిష్టాలు పోయిశుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నానని మంత్రి తెలిపారు.