ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

కరీంనగర్: రూరల్ మండలం నగునూరులో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న (21)ఏళ్ల మెడికో నిన్న రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదువుతున్నఈమె కళాశాల బయట గది తీసుకుని తన మిత్రురాలితో కలసి అద్దెకుంటోంది. ఏం జరిగిందో గానీ తెల్లారే సరికి గదిలో ఉరేసుకుని శవమై కనిపించింది. పల్లవి సొంతూరు నిజామాబాద్ జిల్లా బోధన్. ఆమె మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

ఇవి కూడా చదవండి

సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు

కడప దర్గా ఉర్సు ఉత్సాల్లో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

బుక్స్​ బోరింగ్ కాదు.. అలవాటయితే అమృతమే..