ముస్లిం విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ధర్నా చేపట్టారు. సిటిజెన్షిప్ అమెండ్మెంట్ చట్టానికి (సిఎఎ)ను వ్యతిరేకిస్తూ ఆదివారం సాయంత్రం ఆందోళన చేస్తున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీల విద్యార్ధులపై పోలీసులు దాడి చేశారు. ఇందుకు నిరసనగా ప్రియాంక ఇండియా గేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఇండియా గేటు వద్ద ప్రియాంక గాంధీ నిరసన
- దేశం
- December 16, 2019
లేటెస్ట్
- కవిత నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు రాలె?: అనురాగ్ సింగ్ ఠాకూర్
- తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో.. ములుగు టాప్, కామారెడ్డి లాస్ట్
- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద
- నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్
- పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్త: హరీశ్ రావు
- ఇంటర్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు స్టూడెంట్లు సూసైడ్
- పద్మారావు మంచోడే కానీ.. వాళ్ల గురువే పిట్టల దొర: సీఎం రేవంత్
- అగ్గిపెట్టె నుంచి అగర్బత్తి దాకా మోదీ జీఎస్టీ వేసిండు : సీఎం రేవంత్ రెడ్డి
- ఇవాళ్టి నుంచి మేడిగడ్డపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ
- సరస్వతీ విశ్వవిద్యాలయం..ప్రకటనలకే పరిమితమా?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు