పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు

పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు

అమెరికాలోని వాషింగ్టన్ లో కశ్మీరీ పండిట్, ఇతర సంఘాలు నిరసన చేపట్టాయి. 1947లో కశ్మీర్ పై పాకిస్తాన్ ఆక్రమణకు నిరసనగా జమ్మూకశ్మీర్ లో బ్లాక్ డే పాటిస్తున్నారు. మరోవైపు వాషింగ్టన్ లోని పాకిస్తాన్ ఎంబసీ ముందు గ్లోబల్ కశ్మీరీ పండిట్ డయాస్పోరా నేతృత్వంలో ఆందోళనకు దిగారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.