హైదరాబాద్ పీఆర్ఎస్ఐ చాప్టర్కు అవార్డు

హైదరాబాద్ పీఆర్ఎస్ఐ చాప్టర్కు అవార్డు

హైదరాబాద్​, వెలుగు: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్​ఎస్​ఐ) హైదరాబాద్ చాప్టర్​‘పీఆర్​ఎస్ఐ బెస్ట్ చాప్టర్​ అవార్డు–2025’ను సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్ నగరం డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ ముగింపు సభలో ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ దీనిని అందజేశారు.  పీఆర్​ఎస్​ఐ హైదరాబాద్ చాప్టర్​ చైర్మన్  యాదగిరి కంభంపాటి, కార్యదర్శి రాజేశ్‌తో పాటు చాప్టర్​ సభ్యులు అవార్డును స్వీకరించారు.