లోన్ యాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

లోన్ యాప్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

ఇన్సటెంట్ లోన్ యాప్ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు . నిందితుల్లో ఒకరు చైనాకు చెందిన వ్యక్తితో పాటు ముంబైకి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ముంబై లో ఓ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.  వీరి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 28 కోట్ల నగదును స్తంభింపచేశారు. మధ్యాహ్నం  నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

కిడ్నాప్ కేసు విచారణలో పురోగతి సాధించాం