
మాంచెస్టర్: పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా జోరుమీదుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, KL రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, రాహుల్ హాఫ్ సెంచరీ చేశారు.
23 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా భారత్ 134 రన్స్ చేసింది. రోహిత్(74), రాహుల్(57) రన్స్ తో క్రీజులో ఉన్నారు.
Rahul brings up his 50 with a six!#CWC19 | #TeamIndia | #INDvPAK pic.twitter.com/zTW8RH68rJ
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019