
దుబాయ్: ఐపీలో-13లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్ధాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. రాబిన్ ఉతప్ప(41), బట్లర్(24), టెవాటియా (19)పర్వాలేదనిపించారు.
బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రీస్ 4 వికెట్లతో చెలరేగగా..చాహల్ 2 వికెట్లు దక్కాయి.
Now time to bowl. Time to #HallaBol ?#RRvRCB | #IPL2020 | #RoyalsFamily pic.twitter.com/t6i9hHa9Gr
— Rajasthan Royals (@rajasthanroyals) October 17, 2020