రంగారెడ్డి
పావురాలతో పందెం గుట్టురట్టు.. ఏపీ నుంచి తీసుకొచ్చిన 280 కపోతాలు స్వాధీనం
పరిగి, వెలుగు: పందేలు నిర్వహించేందుకు ఏపీలోని అనంతపురం నుంచి తీసుకొచ్చిన 280 ట్రైన్డ్పావురాలను వికారాబాద్ జిల్లాలోని పరిగి పోలీసులు స్వాధీనం చేసుకున్
Read Moreమహిళలు ఫ్రీగా బస్సు ఎక్కితే బీఆర్ఎస్ ఓరుస్తలే.. మంత్రి సీతక్క విమర్శ
షాద్ నగర్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే అభివృద్ధి సాధ్యమని మంత్రి సీతక్క చెప్పారు. శనివారం షాద్ నగర్ నియోజకవర్గంలోని మధులాపూర్
Read Moreకాళ్లకు ప్రత్యేక కోడ్స్.. వికారాబాద్లో 300 పావురాలు.. ఎందుకు వదిలినట్టు?
వికారాబాద్ జిల్లాలో ట్రాలీలో పావురాలను తెచ్చి వదలడం కలకలం రేపింది. పరిగి లక్ష్మీ నగర్ కాలనీలో ఓ ట్రాలీ ఆటోలో తెచ్చిన పావురాలను ఆకాశంలోకి వదులుతుండగా స
Read Moreఇబ్రహీంపట్నంలో సందడిగా దీక్షాంత్ పరేడ్
ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని టీజీఎస్పీ 3వ బెటాలియన్లో 2024 బ్యాచ్ స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ శుక్
Read Moreవెంకటయ్య కుటుంబానికి ఎమ్మెల్యే వివేక్ పరామర్శ
పరిగి, వెలుగు :వికారాబాద్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు వెంకటయ్యను, ఆయన కుటుంబ సభ్యులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి పరామర్శించారు. వెంకటయ్య
Read Moreప్రాణం ఖరీదు రూ.500.. రంగారెడ్డి జిల్లాలో లేబర్ను చంపిన గుత్తేదారు
డబ్బు ముందు ప్రాణానికి విలువ లేదన్నట్లు ఉంది ప్రస్తుత సమాజంలో పరిస్థితి. డబ్బు కోసం మనిషిని చంపడానికి వెనకాడని పరిస్థితి నెలకొంది. తాజాగా రంగారెడ్డి జ
Read Moreకన్హా శాంతివనంను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం (23 డిసెంబర్ 2024) సందర్శించారు. శాంతివన
Read Moreదౌల్తాబాద్లో చిరుత సంచారం.. పొలం దగ్గర కట్టేసిన లేగదూడను చంపి తినేసింది
కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చెల్లాపూర్లో చిరుత సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సాయన్న తన పొలం వద్ద కట్టేసిన లేగదూడను
Read Moreఉద్యోగానికి వెళ్లి వచ్చే సరికి.. పట్టపగలే18 తులాల బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో పట్టపగలే 18.5 తులాల బంగారం చోరీ జరగడం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే ద
Read Moreవికారాబాద్ జిల్లాలో ఐదు లక్షల రూపాయలతో పట్టుబడ్డ అధికారులు
ఏసీబీ అధికారుల వరుస దాడులలో అవినీతి తిమింగళాలు బయటపడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్ట
Read Moreగురునానక్ కాలేజీలో టెన్షన్ టెన్షన్.. వారం వ్యవధిలోనే ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ మిస్సింగ్..
గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో వారం వ్యవధిలోనే ముగ్గురు అదృశ్యమవడం స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న ముగ్గురు మిస్సింగ్ అవ్వ
Read Moreగంటలో పెండ్లి ... పెళ్లికూతురు పోలీసులకు ఫోన్.. ఎందుకంటే..
ఇష్టం లేదని పోలీసులకు ఫోన్ చేసిన యువతి వికారాబాద్, వెలుగు: గంటలో పెండ్లి అనగా, తనకు ఆ వివాహం ఇష్టం లేదని ఓ యువతి పీఎస్ కు ఫోన్ చేసింది. వికారా
Read Moreమనిషా మృగమా : భార్యను అత్యంత కిరాతకంగా వేధించి చంపిన భర్త
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్ లో దారుణం జరిగింది. మానవత్వం మరచి అతి క్రూరంగా కట్టుకున్న భార్యను హతమార్చాడు ఓ కసాయి భర్
Read More












