రంగారెడ్డి

విద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి:విద్యార్థులు, వారి తల్లిదండ్రులపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ విద్యాశాఖ అధికారులు చేశారు. పటాన్ చెరు మండలం

Read More

అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం: కొడంగల్ ఆర్డీవో శ్రీనివాస్

కొడంగల్, వెలుగు: అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కొడంగల్ ఆర్డీవో శ్రీనివాస్, కడా

Read More

అల్వాల్లో చైన్ స్నాచింగ్.. కంట్లో కారం కొట్టి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగుడు

సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంట్లో చొరబడి కళ్లల్లో కారం కొట్టి మహిళ మెడలోంచి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. జేజేనగర్ &nb

Read More

ఆలయంలో చోరీ.. అమ్మవారి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లిన దుండగులు

రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని అమ్మవారి దేవాలయంలో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని విజయానంద్ గ్రౌండ్ ముందున్న ఆలయంలో

Read More

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం..

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి  పరిధిలోని టాటా నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం రాత్రి టాటా నగర్ లో ఓ ప్లాస్టిక

Read More

ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. రూ. 10 లక్షల ఆస్తి నష్టం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని పరిగి రోడ్డు దగర్లోని ఓ ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. వ్యర్థాల రి సైకిల్ చేసే పరిశ్రమలో నిల్వ ఉంచిన ప్

Read More

క్రాప్ లోన్ల పరిమితిని పెంచాలి : కలెక్టర్ శశాంక

బ్యాంకర్లకు సూచించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక  రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: బ్యాంకర్లు పంటల ఆర్థిక స్థాయి (స్కేల్ ఆఫ్ ఫైనా

Read More

అంబర్ పేటలో 3 వేల లీటర్ల కల్తీ మద్యం ధ్వంసం

ఎల్​బీనగర్,వెలుగు: గతంలో స్వాధీనం చేసుకున్న 3 వేల లీటర్ల కల్తీ మద్యాన్ని హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు శనివారం ధ్వంసం చేశారు. రంగారెడ్డి జల్లా పెద్ద అంబర

Read More

అనుమానాస్పద స్థితిలో చిరుత పులి మృతి

అడవిలో చిరుత పులి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం పెద్ద ఎల్కిచర్ల అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  చిరుత పులి అనుమానస్పదం

Read More

కూకట్పల్లిలో అనుమతుల్లేని బ్లడ్ బ్యాంకు..రక్తం, ప్లాస్మా అక్రమదందా..వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: కూకట్ పల్లి పరిధిలోని మూసాపేటలో బ్లడ్ బ్యాంకుపై డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమతుల్లేని బ్లడ్ బ్యాంకులో రక్తం సేకర

Read More

పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పరుపుల తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు

Read More

ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు: కేటీఆర్‌

ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు ఎప్పుడు నిలబెట్టుకుంటారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 2023 డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్

Read More

ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ధర్నా

జీవో 55 ని వెంటనే రద్దు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయంలో విద్యార్థులు ధర్నాకు దిగారు. రిసెర్చ్ చేయడానికి భూములు లేకపోతే తాము ఎలా పరిశోధనలు

Read More