రంగారెడ్డి

చిరుత కాదు హైనా?.. ఇంకా వీడని మిస్టరీ

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చిరుత కలకలంపై మిస్టరీ వీడలేదు. రెండ్రోజుల కిందట కొత్తూరులో దూడలపై దాడి చేసిన చంపినది చిరుత కాదని.. హైన

Read More

నియంత పాలన అంతమైంది: టపాసులు పేల్చి ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమై.. ప్రజాస

Read More

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారంటే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నవంబర్ 30వ తేదీ గురువారం తెలంగాణలో 119 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగా

Read More

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జ్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆర్వో కార్యాలయం ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కాంగ్రెస్ నా

Read More

ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. పోస్టల్‌ బ్యాలెట్లపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియోజకవర్గంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, పోలీసులు పోస్టల్ బ్యా

Read More

కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్దం..

తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల ఫలితాల కోసం

Read More

మణికొండ పోలింగ్ బూత్ బయట విధ్వంసం..

మణికొండ పోలింగ్ బూత్ దగ్గర విధ్వంసం జరిగింది. ఇరు పార్టీ నాయకుల మధ్య గొడవ జరగడంతో పోలింగ్ బూత్ బయట ఉన్న కుర్చీలు, టేబుళ్లను ఎక్కడిక్కడ ధ్వంసం చేశ

Read More

ఎన్నికలప్పుడే తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ వాడుకుంటుండు : రేవంత్‌ రెడ్డి

నాగార్జునసాగర్‌ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి స్పందించారు.  నాగార్జునసాగర్‌ వద్ద జరిగింది ఓ వ్యూహాత

Read More

ఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..

పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర

Read More

శేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

రంగారెడ్డి: శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలపై బీఆర్ ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ అనుచరులు దాడ

Read More

జ్వరంతో ఎన్నికల విధులకు.. సొమ్మసిల్లి పడిపోయిన ప్రిసైడింగ్ అధికారి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంలు, ఎన్నికల మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. సిబ్బంది కూడా తమకు కేటాయించిన పోలింగ

Read More

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. ధర్మకోల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గగన్‌ పహాడ్‌ పారిశ్రామిక వాడలోని ఓ ధర్మకోల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెల

Read More

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీచర్ల ఆందోళన

రంగారెడ్డి: షాద్నగర్లో  ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు దిగారు.. పోస్టల్ బ్యాలెట్  ఓట్ల లిస్టులో తమ ఓట్లు లేకపోవడంతో గత మూడు రోజులుగా ఓటు హక్కు

Read More