మనీ ట్రాన్స్ ఫర్ యాప్ లకు ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన ఫోన్ పేతో పాటు పలు యాప్ లు, వెబ్ సైట్లపై జరిమానా విధించింది. పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ 2007 చట్టం ప్రకారం జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. వొడాఫోన్కు చెందిన ఎం-పేసాకు రూ.3.05 కోట్లు, మొబైల్ పేమెంట్స్, ఫోన్పే, ప్రైవేట్ అండ్ జీఐ టెక్నాలజీ సంస్థలకు రూ.1 కోటి చొప్పున, వై-క్యాష్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. అలాగే అమెరికా సంస్థలైన వెస్టర్న్ యూనియన్కు రూ.29,66 లక్షలు, మనీగ్రామ్కు రూ.10,11, జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.
మనీ యాప్ లకు ఆర్బీఐ జరిమానా
- బిజినెస్
- May 5, 2019
మరిన్ని వార్తలు
-
గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
-
వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
-
ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
-
ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
లేటెస్ట్
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు