న్యూఢిల్లీ: దేశంలో నంబర్ వన్ ధనవంతుడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ దివాలా తీసింది. కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటించింది. చేసిన అప్పులు చెల్లించడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించి కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై నాగేశ్వరరావును అడ్మినిస్ట్రేటర్గా నియమిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దివాలా ప్రక్రియ త్వరలోనే ప్రారంభమౌతుందని ఆర్బీఐ పేర్కొంది.
రిలయన్స్ క్యాపిటల్ దివాలా
- బిజినెస్
- November 29, 2021
లేటెస్ట్
- స్వభావం మార్చుకోవాలి.. తేల్చుకోవాల్సింది కేసీఆరే!
- కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి
- హైదరాబాద్లో రెన్యూఎక్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం
- ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. భారీగా పడిపోయిన గ్రౌండ్ వాటర్
- బీఎమ్డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు
- నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి: సుప్రీంలో పిల్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
- పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్ల తనిఖీలు
- రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్