ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆస్తులు వేలం వేయనున్నారు అధికారులు. ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా పేరు మీద తీసుకున్న రుణాల ఎగవేత కేసులో డిసెంబరు 20న గంటా ఆస్తులు వేలం వేస్తామని నోటీసులు జారీ చేసింది ఇండియన్ బ్యాంక్. గంటా తీసుకున్న మొత్తం రుణం రూ. 209 కోట్లు కాగా తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ. 35.35 కోట్లు. దీనిపై గతంలో నోటీసులు జారీ చేసిన పట్టించుకోకపోవడంతో గంటా శ్రీనివాస్ ఆస్తులు వేలం వేయనున్నట్లు తెలిపింది ఇండియన్ బ్యాంక్. వేలం వేయనున్న ఆస్తుల్లో గంటా పేరు మీదున్న విశాఖ నార్త్ నియోజకవర్గంలోని ప్లాట్ ఉంది.
డిసెంబర్ 20న మాజీ మంత్రి గంటా ఆస్తులు వేలం!
- ఆంధ్రప్రదేశ్
- November 18, 2019
లేటెస్ట్
- PBKS vs RCB: పంజాబ్ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?