ఆరుగురు అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతికి సిఫారసు

ఆరుగురు అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతికి సిఫారసు

తెలంగాణ హైకోర్టులో ఆరుగురు అడ్వకేట్లకు జడ్జీలుగా పదోన్నతి కల్పించవచ్చని సుప్రీకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫారసు చేసిన అడ్వకేట్ల జాబితాలో  ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేశ్ భీమపాక, పుల్ల కార్తీక్, కాజ శరత్, జే శ్రీనివాస్ రావు, నామ వరపు రాజేశ్వర్ రావు ఉన్నారు.