దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో లక్షా 84 వేల 372 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో1027 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. సోమవారం రికార్డు స్థాయిలో లక్షా 68 వేల కేసులు వచ్చాయి. నిన్న వాటి సంఖ్య కాస్త తగ్గింది. ఇవాళ మరోసారి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 28 లక్షల 73 వేల 825కు చేరింది. మొత్తం మరణాలు లక్షా 72 వేల 85కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 13 లక్షల 65 వేల 704 యాక్టీవ్ కసులున్నాయి.
ఒక్కరోజే 1.84 లక్షల కేసులు..1027 మరణాలు
- దేశం
- April 14, 2021
లేటెస్ట్
- కోర్టును ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్.. కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రి
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?
- Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!
- Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ
- V6 DIGITAL 28.03.2024 AFTERNOON EDITON
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!
- జగన్ సభ వద్ద భూమా అఖిలప్రియ అరెస్ట్
- అవును నిజమే : తొమ్మిది నిమ్మకాయలు.. రూ. 2 లక్షల 30 వేలు
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ ..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- 20యేళ్ల కుర్రోళ్లు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నారు..ఎట్లంటే
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
- ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు